తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మూసీ నది ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని, ఎవరైనా అడ్డుపడితే రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని హెచ్చరించారు. గండిపేట మండలం మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణాన్ని దేవుడి నిర్ణయంగా అభివర్ణించిన సీఎం, ఈ ఆలయ నిర్మాణం ఒక భగవత్ కార్యమని పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



